సుస్వాగతం

ప్రియమైన తెలుగు వారందరికి నమస్కారాలు

LOOK AT THE NEWS

LOOK AT THE NEWS
FOR ALL TELUGU PAPERS

11, ఆగస్టు 2009, మంగళవారం

INDIAN RECESSION


Please spare a couple of minutes here... for the sake of India ... our country.

I got this article from one of my friend
s, but it's true, wecan see this inday to day life,

Small example,

Before 5 months 1 US $ = IND Rs 3
9
After 5 months. Now it is
1 $ = IND Rs 50

Do you think US Economy is booming? No, but Indian Economy is Going Down.

Our Economy is in u'r hands

INDIAN economy is in a crisis. Our country like many other ASIAN countries is undergoing a severe economic crunch. Many INDIAN industries are closing down. The INDIAN economy is in a crisis and if we do not take proper steps to control those, we will be in a critical situation.

More than 30000 crore rupees of foreign exchange are being siphoned out of our country on products such as cosmetics, snacks, tea, beverages... etc which are grown, produced and consumed here.

A cold drink that costs only 70 / 80 paisa to produce is sold for NINE rupees, and a major chunk of profits from these are sent abroad. This is a serious drain on INDIAN economy.

We have nothing against Multinational companies, but to protect our own interests we request everybody to use INDIAN products only for next two years. With the rise in petrol prices, if we do not do this, the rupee will devalue further and we will end up paying much more for the same products in the near future.


What you can do about it?

1. Buy only products manufactured by WHOLLY INDIAN COMPANIES.
2. ENROLL as many people as possible for this cause.


Each individual should become a leader for this awareness.

This is the only way to save our country from severe economic crisis. You don't need to give-up your lifestyle. You just need to choose an alternate product.

All categories of products are available from WHOLLY INDIAN COMPANIES.

LIST OF PRODUCTS


COLD DRINKS
:

USE: - LEMON JUICE, FRESH FRUIT JUICES, CHILLED LASSI (SWEET OR SOUR), BUTTER MILK, COCONUT WATER, JALJEERA, ENERJEE, and MASALA MILK...


INSTEAD OF: -

COCA COLA, PEPSI, LIMCA, MIRINDA, SPRITE


BATHING SOAP
:

USE - CINTHOL & OTHER GODREJ BRANDS, SANTOOR, WIPRO SHIKAKAI, MYSORE SANDAL, MARGO, EVITA, MEDIMIX, GANGA , NIRMA BATH & CHANDRIKA


INSTEAD OF - LUX, LIFEBOY, REXONA, LIRIL, DOVE, PEARS, HAMAM, LESANCY, CAMAY, PALMOLIVE



TOOTH PASTE
: -

USE - BABOOL, PROMISE, VICO VAJRADANTI, PRUDENT, DABUR PRODUCTS, MISWAK


INSTEAD OF - COLGATE, CLOSE UP, PEPSODENT, CIBACA, FORHANS, MENTADENT
.


TOOTH BRUSH
: -

USE – PRUDENT, AJANTA , PROMISE


INSTEAD OF - COLGATE, CLOSE UP, PEPSODENT, FORHANS, ORAL-B


SHAVING CREAM
:

USE - GODREJ, EMANI


INSTEAD OF - PALMOLIVE, OLD SPICE, GILLETE



BLADE
:-

USE - SUPERMAX, TOPAZ, LAZER, ASHOKA


INSTEAD OF - SEVEN-O -CLOCK, 365, GILLETTE



TALCUM POWDER
:

USE - SANTOOR, GOKUL, CINTHOL, WIPRO BABY POWDER, BOROPLUS


INSTEAD OF - PONDS, OLD SPICE, JOHNSON BABY POWDER, SHOWER TO SHOWER



MILK POWDER
:

USE - INDIANA, AMUL, AMULYA


INSTEAD OF - ANIKSPRAY, MILKANA, EVERYDAY MILK, MILKMAID.


SHAMPOO
:

USE - LAKME, NIRMA, VELVET


INSTEAD OF - HALO, ALL CLEAR, NYLE, SUNSILK, HEAD AND SHOULDERS, PANTENE


MOBILE CONNECTIONS
:

USE - BSNL, AIRTEL


INSTEAD OF - HUTCH


Every
INDIANproduct you buy makes a big difference. It saves INDIA . Let us take a firm decision today.

BUY INDIAN TO BE INDIAN we are not against of foreign products.

WE ARE NOT ANTI-MULTINATIONAL.

WE ARE TRYING TO SAVE OUR NATION. EVERY DAY IS A STRUGGLE FOR A REAL FREEDOM.

WE ACHIEVED OUR INDEPENDENCE AFTER LOSING MANY LIVES.

THEY DIED PAINFULLY TO ENSURE THAT WE LIVE PEACEFULLY. THE CURRENT TREND IS VERY THREATENING.

MULTINATIONALS CALL IT GLOBALISATION OF INDIAN ECONOMY. FOR INDIANS LIKE YOU AND ME IT IS RECOLONISATION OF INDIA ...

THE COLONIST'S LEFT INDIA THEN. BUT THIS TIME THEY WILL MAKE SURE THEY DON'T MAKE ANY MISTAKES.

WHO WOULD LIKE TO LET A" GOOSE THAT LAYS GOLDEN EGGS" SLIP AWAY.

PLEASE REMEMBER: POLITICAL FREEDOM IS USELESS WITHOUT ECONOMIC INDEPENDENCE .


RUSSIA , S.KOREA , MEXICO ..........THE LIST IS VERY LONG!!
LET US LEARN FROM THEIR EXPERIENCE AND FROM OUR HISTORY.

LET US DO THE DUTY OF EVERY TRUE INDIAN.

FINALLY: IT'S OBVIOUS THAT U CAN'T GIVE UP ALL OF THE ITEMS MENTIONED ABOVE,

SO GIVE UP ATLEAST ONE ITEM TO FOR THE SAKE OF OUR COUNTRY.


2, ఆగస్టు 2009, ఆదివారం

PRIYA NESTAM

aa maata vintene hrudayam uppongutundi
srushtilo pratee okkarito penavesukupoyina padamadi
asalu aa paluku antene mrudumadhuram
ammapremanu nanna lalananu kalagalipi kashta sukhaalalo nenunnanantu adakane mundukocche manchitanam priyanestam..
anduke snehaanikunna viluva lokaana inkemaataku ledantaa,,
amma prema andukonivaaru
naanna maatalu vinanivaaru saitam
viswasinchedi .. aacharinchedi manchi nestam maatanu..


sneham ..
ee maataku artham sampurnam..
pagatiputa suryudinaina ..
raatrivela chandrudinaina..
talapistu.. taniviteera swaagatinche madhuram..
eduruchudakundaane mundundi nadipe okka nestamunna chaalu
aajanmaantam neevente sarvasukhaalu

MAITRI DINOTSAVA SUBHAAKAANKSHALU
HAPPY FRIENDSHIPDAY

15, జులై 2009, బుధవారం

THOUSAND PILLER TEMPLE



Thousand Piller Temple .. situated in Warangal district in Andhrapradesh, India which is A Historical , traditional and devotional Centre. Now it looks so bad, because of the careless. Who are the responsible for the temple destroyment either people or government. Whatever it may be now it has no look.

Only the visitors and tourists who coming to see the temple are standing before the main temple and enjoys its beauty without kalyanamandapa. It destroyed in 2005 from that day there is no developments in the structural foundation. High density and extraordinary sculpture fall in down.Archeological Survey of India should protect the monument but there is no response for the people who are working there as supervisors. and the present situation is to tell to media that work in progress. As per the warangal people analysis there is no development in renovation. On the name of renovation a beautiful structure was destroyed due to regional and personal obligations of some people. Who can save the monument in future?..

1, మే 2009, శుక్రవారం

BIO-PIC STORIES

30, ఏప్రిల్ 2009, గురువారం

NAVARASAALU

THE FOLLOW RASAAS ARE CALLED NAVARASAALU IN TELUGU. THE HUMANBEING FOLLOW NAVARASAAS IN THEIR REGULAR LIFE IN DIFFERENT STAGES:

SHAANTAM, KARUNA, BHEEBHATSA, BHAYANAKA,
SRUNGARA, ADBHUTA, VEERA, ROUDRA, HAASYA


చేనేత కార్మికులు(CHENETHA KAARMIKULU)

వ్యవసాయం తర్వాత గ్రామీణ రంగంలో ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే. రాష్ట్రంలోనే దాదాపు 3.5 లక్షల చేనేత మగ్గాలున్నాయి. వీటిపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. పరోక్షంగా మరో 20 లక్షల కుటుంబాలకు ఈ రంగమే జీవనాధారం. చేనేత కార్మికులు నైపుణ్యంతో భారతీయ వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టారు. పోచంపల్లి, గద్వాల, ధర్మవరం పేర్లు వింటేనే నాజూకు వస్త్రాలు గుర్తుకువస్తాయి. ఐతే ఈ చేనేత కార్మికులు ఇక్కడే ఆగిపోలేదు. మరమగ్గాలు వచ్చినప్పుడు వ్యాపార కౌశలం ప్రదర్శించి దూసుకు వెళ్లారు. అలాంటిది అటు చేనేత కార్మికులు , ఇటు మరమగ్గాల కుటుంబాలు ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం ప్రభుత్వవిధానాలే కారణం కావడం దురదృష్తకరం.యాంత్రీకరణను ప్రోత్సహించడం ద్వారా చేనేతరంగాన్ని దెబ్బ తీశారు.
మన్నికైన వస్త్రాలతో ఒకప్పుడు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత చేనేత వృత్తిది. భారీపరిశ్రమలకు పెద్దపీట వేస్తున్న ఈ ప్రభుత్వాలు మన దేశంలో 2వేల ఏళ్లుగా మన ఆర్థిక వ్యవస్థలో మన సామాజిక సాంస్కృతిక జీవనంలో భాగమైన చేనేత రంగాన్ని కాపడుకోవడానికి కంటితుడుపు చర్యలు మినహాయించి శాశ్వతప్రణాళికలేలేవు. నేత రంగం ఉత్థాన పతనాలకు సిరిసిల్ల ప్రత్యక్ష నిదర్శనం. 1920వ దశకంలోనే మహారాష్ట్ర వెళ్లి నైపుణ్యం సాధించిన సిరిసిల్ల చేనేత కార్మికులు 1970 దశకం నాటికి సొంత మరమగ్గాలు నడిపించడం ప్రారంభించారు. 1990 దశకం నాటికి దాదాపు 12వేల మరమగ్గాలతో సిరిసిల్ల కళకళలాడింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాలతో ఈ రంగంపై మొదటి దెబ్బ పడింది. ప్రభుత్వం నూలు ఎగుమతికి అనుమతి ఇవ్వడంతో ధర పెరిగిపోయింది. కేంద్రం 9.25 శాతం ఎక్సైజ్ సుంకం విధించడం ద్వారా ఈ కుటీరపరిశ్రమ పూర్తిగా దెబ్బ తిన్నది. మరోవైపు పెద్ద పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడమే కాక పాతయంత్రాలు దిగుమతి చేసుకోవడానికి కస్టంస్ సుంకం తగ్గించింది. కొత్త సాంకేతిక పరిఙానం పేరుతో 50శాతం సబ్సిడీ ఇచ్చింది. దీంతో ఈ పెద్ద కంపెనీలు నూలు వడకడం, నేయడం, రంగులు అద్దడం వంటి పనులు చౌకగా జరుగుతున్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల చేనేత కార్మికుల జీవితాలు వీధిన పడ్డాయి. ఒక దశలో చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య వందలకు చేరింది. ఈ దశలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు రాజకీయ అంశాలు అయ్యయి తప్ప వారి కన్నీళ్లు తుడవలేకపోయాయి. ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలు రాజకీయాలు మరచి నేతన్నలను ఆదుకోవడానికి ఓ ప్రత్యేకమైన విధానాన్ని రూపొందిస్తే చేనేత పునర్వైభవం పొందుతుందేమో..ప్రభుత్వ విధానాల వల్ల చేనేత కార్మికుల జీవితాలు వీధిన పడ్డాయి. ఒక దశలో చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య వందలకు చేరింది. ఈ దశలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు రాజకీయ అంశాలు అయ్యయి తప్ప వారి కన్నీళ్లు తుడవలేకపోయాయి. ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలు రాజకీయాలు మరచి నేతన్నలను ఆదుకోవడానికి ఓ ప్రత్యేకమైన విధానాన్ని రూపొందిస్తే చేనేత పునర్వైభవం పొందుతుందేమో..
ప్రభుత్వ విధానాల వల్ల చేనేత కార్మికుల జీవితాలు వీధిన పడ్డాయి. ఒక దశలో చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య వందలకు చేరింది. ఈ దశలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు రాజకీయ అంశాలు అయ్యయి తప్ప వారి కన్నీళ్లు తుడవలేకపోయాయి. ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలు రాజకీయాలు మరచి నేతన్నలను ఆదుకోవడానికి ఓ ప్రత్యేకమైన విధానాన్ని రూపొందిస్తే చేనేత పునర్వైభవం పొందుతుందేమో..
















25, మార్చి 2009, బుధవారం



UGADI
The New year festival or Ugadi comes close on the heels of Holi. While the strong colors of Holi start fading away, the freshness of spring lingers on with sprightliness all around. The flame of the forest (trees with bright red flowers that blossom during holi) are in full bloom signifying an affluent season.It is believed that the creator of the Hindu pantheon Lord Brahma started creation on this day - Chaitra suddha padhyami or the Ugadi day. Also the great Indian Mathematician Bhaskaracharya's calculations proclaimed the Ugadi day from the sunrise on as the beginning of the new year, new month and new day. The onset of spring also marks a beginning of new life with plants (barren until now) acquiring new life, shoots and leaves. Spring is considered the first season of the year hence also heralding a new year and a new beginning. The vibrancy of life and verdent fields, meadows full of colorful blossoms signifies growth, prosperity and well-being.
With the coming of Ugadi, the naturally perfumed jasmines (mallepulu) spread a sweet fragrance which is perhaps unmatched by any other in nature's own creation! While large garlands of jasmine are offered to Gods in homes and temples, jasmine flowers woven in clusters adorn the braids of women.
Predictions of the Year :Ugadi marks the beginning of a new Hindu lunar calendar with a change in the moon's orbit. It is a day when mantras are chanted and predictions made for the new year. Traditionally, the panchangasravanam or listening to the yearly calendar was done at the temples or at the Town square but with the onset of modern technology, one can get to hear the priest-scholar on television sets right in one's living room.
It is a season for raw mangoes spreading its aroma in the air and the fully blossomed neem tree that makes the air healthy. Also, jaggery made with fresh crop of sugarcane adds a renewed flavor to the typical dishes associated with Ugadi. "Ugadi pachchadi" is one such dish that has become synonymous with Ugadi. It is made of new jaggery, raw mango pieces and neem flowers and new tanarind which truly reflect life - a combination of sweet, sour and bitter tastes!
Preparing for the Occasion :Preparations for the festival begin a week ahead. Houses are given a thorough wash. Shopping for new clothes and buying other items that go with the requirements of the festival are done with a lot of excitement.
Ugadi is celebrated with festive fervor in Maharashtra, Karnataka and Andhra Pradesh. While it is called Ugadi in A.P. and Karnataka, in Maharashtra it is known as "Gudipadava". On Ugadi day, people wake up before the break of dawn and take a head bath after which they decorate the entrance of their houses with fresh mango leaves. The significance of tying mango leaves relates to a legend. It is said that Kartik (or Subramanya or Kumara Swamy) and Ganesha, the two sons of Lord Siva and Parvathi were very fond of mangoes. As the legend goes Kartik exhorted people to tie green mango leaves to the doorway signifying a good crop and general well-being.
It is noteworthy that we use mango leaves and coconuts (as in a Kalasam, to initiate any pooja) only on auspicious occasions to propitiate gods. People also splash fresh cow dung water on the ground in front of their house and draw colorful floral designs. This is a common sight in every household. People perform the ritualistic worship to God invoking his blessings before they start off with the new year. They pray for their health, wealth and prosperity and success in business too. Ugadi is also the most auspicious time to start new ventures.
The celebration of Ugadi is marked by religious zeal and social merriment. Special dishes are prepared for the occasion. In Andhra Pradesh, eatables such as "pulihora", "bobbatlu" and preparations made with raw mango go well with the occasion. In Karnataka too, similar preparations are made but called "puliogure" and "holige". The Maharashtrians make "puran poli" or sweet rotis.
Season For Pickles :With the raw mango available in abundance only during the two months (of April/May), people in Andhra Pradesh make good use of mangoes to last them until the next season. They pickle the mangoes with salt, powdered mustard and powdered dry red chilli and a lot of oil to float over the mangoes. This preparation is called "avakai" and lasts for a whole year.
Mangoes and summer season go hand in hand. Ugadi thus marks the beginning of the hot season which coincides with the school vacations. For the young ones, therefore, Ugadi is characterised by new clothes, sumptuous food and revelling. The air is filled with joy, enthusiasm and gaiety. Some people participate in social community gatherings and enjoy a tranquil evening with devotional songs (bhajans).
Kavi Sammelanam :Kavi Sammelanam (poetry recitation) is a typical Telugu Ugadi feature. Ugadi is also a time when people look forward to a literary feast in the form of Kavi Sammelanam. Many poets come up with new poems written on subjects ranging - from Ugadi - to politics to modern trends and lifestyles.
Ugadi Kavi Sammelanam is also a launch pad for new and budding poets. It is generally carried live on All India Radio's Hyderabad "A" station and the Doordarshan,(TV) Hyderabad following "panchanga sravanam" (New year calendar) narrating the way the new year would shape up in the lives of people and the State in general. Kavis (poets) of many hues - political, comic, satirical reformist, literary and melancholic - make an appearance on the Ugadi stage. Ugadi is thus a festival of many shades. It ushers in the new year, brings a rich bounce of flora and fills the hearts of people with joy and contentment.

23, మార్చి 2009, సోమవారం

శ్రీశ్రీ


స్వాతంత్ర్యం, సమభావం - సౌభ్రాత్రం, సౌహార్దం..

పునాదులై ఇళ్లు లేచి - జనావళికి శుభం పూచి

శాంతి, శాంతి,కాంతి , శాంతి

జగమంతా జయిస్తుంది

ఈ స్వప్నం ఫలిస్తుంది "- శ్రీశ్రీ


"మానవుడు తన మంచి చెడ్డలకు తానేబాధ్యుడు. మానవ సంఘానికి తన పరిస్థితి తానూ చక్కదిద్దుకునే శక్తి ఉన్నాసామజిక చైతన్యం లేదు. అటువంటి చైతన్యం అందించడం కవిత్వం చేయాల్సిన పని " అంటూ జనం బాధలను తన బాధగా ప్రకటించిన మహాకవి శ్రీశ్రీ.తన ప్రతీ రచనలో కష్టాలకు క్రుంగిపోకుండా కదం తొక్కుతూ పదం పాడుతూ ముందుకు సాగామన్నాడు. ప్రాణత్యాగానికి సైతం వెనుకాడకుండా దారిపొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ సాగమని ధైర్యాన్ని నూరిపోసాడు . ప్రభంజనంలోని ఉధృతి, భావంలోని వేగం, నయాగరా జలపాతంలోని చైతన్యంతో ముందుకురకమని మరో ప్రపంచం వైపు మహాప్రస్థానాన్ని సాగించాలని బోధించాడు. పీడితులకు చైతన్యాన్నిచ్చి ముందుకు నడిపించే రచనా వ్యాసంగం శ్రీశ్రీది.

అపారమైన నవ్యుత్పత్తి, అనన్య సామాన్యమైన ప్రజ్ఞ , అనితర సాధ్యమైన సంవిధాన చాతుర్యం, అతులితమైన ఉద్యమ స్పూర్తి, అజేయమైన మానవతా విశ్వాసం .. ఇన్ని లక్షణాలు మూటగట్టుకున్న మన తెలుగు కవి శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీశ్రీ). ఒక శ్రీ కారం అభ్యుదయ ప్రస్తానానికైతే మరో శ్రీ కారం విప్లవ ప్రస్థానానికి ..

1910లో జన్మించిన శ్రీశ్రీ 1933నుంచి 1947వరకు రచించిన 41గీతాలు మహాప్రస్థానం గా అవతరించాయి. 1950జూన్ లో మొదటిసారి ముద్రితమైన ఈ రచన ఇప్పటివరకు 25సార్లు పునర్ముద్రితమైంది.


అంతరించిపోతున్న భాషలు

ఆర్ధిక ప్రపంచీకరణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సాంస్కృతిక ప్రపంచీకరణ వల్ల అనేక భాషలు అంతరించిపోతున్నై. ఒక భాష మృత భాషగా మారితే దానితో పాటు అనేక అభౌతిక సాంస్కృతిక వారసత్వ సంపద కూడా అదృశ్యమై పోతాయని యునెస్కో నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 6900 భాషలు ఉండగా వాటిలో 2500కు పైగా భాషలు అంతరించిపోతున్నాయి. వీటిలో 196 భాషలు భారతీయ భాషలు. ఆ తర్వాత 192 భాషలతో అమెరికా , 147 భాషలతో ఇండోనేసియా మూడొ స్థానంలో ఉంది. మొత్తం భాషల్లో మూడొ వంతూ సబ్ సహారా ప్రాంతంలో ఉండగా వాటిలో 10 శాతం రానున్న శతాబ్దకాలంలో అంతరించిపోతాయని, ఆర్ధిక పరిస్థితులను బట్టి భాషల అంతర్దానంలో వ్యత్యాసం ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

22, మార్చి 2009, ఆదివారం



మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. కళలు, సాహిత్యం,వైఙానిక,రాజకీయ, ప్రజాసేవారంగాల్లో విశిష్ట కృషి చేసినవారికి ఈపురస్కారం అందిస్తారు.1954 జనవరిలో ఈ పురస్కారం ప్రారంభించినపుడు మరణానంతరం అందించే ఉద్దేశ్యం లేదు. అందుకే మహాత్మా గాంధికి భారతరత్న ఇవ్వలేదంటారు.1965 జనవరి నుంచి మరణానంతరం కూడా వీటిని ప్రకటించడం ప్రారంభించారు..ఇప్పటికి 42 మంది ఈ పురస్కారం పొందారు.10 మందికి మరణానంతరం ఇచ్చారు. ఈ కోవలోనే 1992లో సుభాష్ చంద్రబోస్ కు ఇచ్చినా సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో వెనక్కు తీసుకున్నారు.భారతరత్న గ్రహీతలు పుట్టుకతో భారతీయులై ఉండి ఉండాల్సిన అవసరం లేదు.విదేశాల్లో పుట్టినా భారతదేశం లో ఉండి ఆతర్వాత భారత పౌరసత్వం తీసుకున్న మదర్థెరిసాకు 1980 లో ఈ పురస్కారం లభించింది.ఆతర్వాత ఇద్దరు భారతీయేతరులకు 1987 లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, 1990లో నెల్సన్ మండేలాకు భారతరత్న లభించింది.


ఇటువంటి ప్రభుత్వ పురస్కారాలకు ఉన్న రాజ్యాంగ బద్ధతపై అనేకసార్లు న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు తలెత్తాయి.1954లో పొందుపరిచిన నియమనిబంధనల ప్రకారం భారతరత్న గ్రహీతకు స్వర్ణపతకం ఇస్తారు. ఆ పతకంపై సూర్యుడి బొమ్మ, హిందిలో భారతరత్న అనే మాటలు, పతకం వెనుక ప్రభుత్వచిహ్నం , సత్యమేవజయతే సూక్తి ఉంటాయి. 1957 జనవరి 26 నుంచి నిబంధనలను మార్చారు. పతకాన్ని రావి ఆకు రూపంలో అలంకరించాలి. దీనిని రూపొందించేందుకు కాంస్యాన్ని ఉపయోగించాలి. పతకం వెనుక ఉండే ప్రభుత్వ చిహ్నం, సూర్యుడి చిత్రాలను ప్లాటినంతో చేయాలి.


భారతరత్నను ప్రదానం చేసిన తర్వాత ఎప్పుడైనా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అప్పుడు గ్రహీత పతకం తదితరాలను వాపసు చేయాలి. భారతరత్న అందుకున్న వారి పేర్లతో ఒక రిజిస్టర్ నిర్వహిస్తున్నారు.
అవార్డులు పొందిన వారి వివరాలు పేరు, కాలం, అవార్డు పొందిన సంవత్సరం , కృషిచేసిన రంగాలు ఇలా ఉన్నాయి.


#Sir Sarvepalli Radhakrishnan
1888–1975
1954
Second President, First Vice President, Philosopher.
Tamil Nadu

#Chakravarti Rajagopalachari
1878–1972
1954
Last Governor-General, Freedom Fighter.
Tamil Nadu


#Sir C. V. Raman
1888–1970
1954
Nobel-prize winning Physicist
Tamil Nadu

#Bhagwan Das
1869–1958
1955
Literature, Freedom Fighter
Uttar Pradesh

#Sir Mokshagundam Visvesvarayya
1861–1962
1955
Civil Engineer, Dam Architect, Diwan of Princely state of Mysore
Karnataka

#Jawaharlal Nehru
1889–1964
1955
First Prime Minister, Freedom Fighter, Author.
Uttar Pradesh


#Govind Ballabh Pant
1887–1961
1957
Freedom Fighter, Home Minister
Uttar Pradesh nowUttarakhand

#Dhondo Keshav Karve
1858–1962
1958
Educationist, Social Reformer, Awarded in his birth centenary year.
Maharashtra

#Dr. B. C. Roy
1882–1962
1961
Physician, Politician, Former Chief Minister of West Bengal
West Bengal

#Purushottam Das Tandon
1882–1962
1961
Freedom Fighter, Educationist
Uttar Pradesh

#Dr. Rajendra Prasad
1884–1963
1962
First President, Freedom Fighter, Jurist
Bihar

#Dr. Zakir Hussain
1897–1969
1963
Former President, Scholar.
Andhra Pradesh

#Pandurang Vaman Kane
1880–1972
1963
Indologist and Sanskrit scholar
Maharashtra

#Lal Bahadur Shastri
1904–1966
1966
Posthumous, Second Prime Minister, Freedom Fighter
Uttar Pradesh

#Indira Gandhi
1917–1984
1971
Former Prime Minister
Uttar Pradesh

#V. V. Giri
1894–1980
1975
Former President, Trade Unionist.
Orissa


#K. Kamaraj
1903–1975
1976
Posthumous, Freedom Fighter, Chief Minister-Tamil Nadu.
Tamil Nadu


#Mother Teresa
1910–1997
1980
Nobel Laureate (Peace, 1979).
Republic of Macedonia

#Acharya Vinoba Bhave
1895–1982
1983
Posthumous, Social Reformer, Freedom Fighter.
Maharashtra

#Khan Abdul Ghaffar Khan
1890–1988
1987
First non-citizen, Freedom Fighter.
Pakistan

#M. G. Ramachandran
1917–1987
1988
Posthumous, Chief Minister-Tamil Nadu, Actor.
Sri Lanka

#B. R. Ambedkar
1891–1956
1990
Posthumous, Architect-Indian Constitution,Social Reformer, Economist and Scholar
Maharashtra

#Nelson Mandela
b. 1918
1990
Second non-citizen and first non-Indian, Leader of Anti-Apartheid movement.
South Africa

#Rajiv Gandhi
1944–1991
1991
Posthumous, Former Prime Minister
New Delhi

#Sardar Vallabhbhai Patel
1875–1950
1991
Posthumous, Freedom Fighter, First Home Minister of India.
Gujarat

#Morarji Desai
1896–1995
1991
Former Prime Minister, Freedom Fighter.
Gujarat

#Maulana Abul Kalam Azad
1888–1958
1992
Posthumous, Freedom Fighter, First Education Minister of India
West Bengal

#J. R. D. Tata
1904–1993
1992
Industrialist and philanthropist.
Maharashtra

#Satyajit Ray
1922–1992
1992
Film Director ,Oscar winner
West Bengal

#A.P.J. Abdul Kalam
b. 1931
1997
Former President, Scientist.
Tamil Nadu

#Gulzarilal Nanda
1898–1998
1997
Freedom Fighter, former Prime Minister.
Punjab

#Aruna Asaf Ali
1908–1996
1997
Posthumous, Freedom Fighter.
West Bengal

#M. S. Subbulakshmi
1916–2004
1998
Carnatic music vocalist.
Tamil Nadu

#Chidambaram Subramaniam
1910–2000
1998
Freedom Fighter, Minister of Agriculture (Father of Green revolution).
Tamil Nadu

#Jayaprakash Narayan
1902–1979
1998
Posthumous, Freedom Fighter, Social Reformer.
Bihar

#Pandit Ravi Shankar
b. 1920
1999
Classical sitar player.
Uttar Pradesh

#Amartya Sen
b. 1933
1999
Nobel Laureate (Economics, 1998), Economist.
West Bengal

#Gopinath Bordoloi
1890–1950
1999
Posthumous, freedom fighter
Assam

#Lata Mangeshkar
b. 1929
2001
Play back singer.
Maharashtra

#Ustad Bismillah Khan
1916-2006
2001
Classical Shehnai Maestro
Bihar

#Pandit Bhimsen Joshi
b. 1922
2008
Hindustani classical vocalist
Karnataka

Ranganath

"Visit blogadda.com to discover Indian blogs"

అనుచరులు